1

1

Saturday 27 September 2014

నిన్న సెక్యూరిటీ గార్డు... నేడు ఐఏఎస్ అధికారి...


ఏదైనా సాధించాల‌నే త‌ప‌న ఉంటే ఎన్ని క‌ష్టాల‌నైనా సులువుగా అధిగ‌మించొచ్చు అన‌డానికి ఈయ‌న జీవిత‌మే ఉదాహ‌ర‌ణ‌.. ఒడిశాకు చెందిన జోతి రంజ‌న్ బ‌గార్థి 14 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేశాడు.. ఈయ‌న మొద‌టి సారిగా 10 ఏళ్ల క్రితం సివిల్స్ ప‌రీక్ష రాశాడు.. ఎలాగైన సివిల్స్ సాధించాల‌న్న ల‌క్ష్యాన్ని పెంచుకున్నాడు.. చివ‌ర‌కు 2 ఏళ్లపాటు స‌న్న‌ద్ధ‌మై ఈ ఏడాది సివిల్స్‌లో ఐఏఎస్ సాధించాడు.. ఇప్పుడు ఈయ‌న మ‌ధురైలో శిక్ష‌ణ పొందుతున్నాడు...

No comments:

Post a Comment