1

1

Tuesday 23 September 2014

కాళోజీ బ‌తికుంటే...

నిజంగా కాళోజీ, జ‌య‌శంక‌ర్‌లు బ‌తికుంటే కుతంత్ర‌పు మీడియాపై నిషేధాన్ని స‌మ‌ర్థిస్తూ క‌విత‌లే రాసేవారు...
తెలంగాణ‌కు మ‌రిన్ని మీడియా సంస్థ‌లు రావాల‌ని ఆకాంక్షించేవాళ్లు...

కాళోజీ బ‌తికుంటే ముమ్మాటికీ ఈ కుతంత్రాల ఆంధ్రా మీడియానే ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేసేవాడు... ఆయ‌న ఈ మీడియాను చూస్తే ఇది మీడియానా... మాఫియానా అని మౌనంగా రోధించేవాడేమో... వీళ్ల ఆగ‌డాల‌ను చూసేందుకే న‌న్ను బ‌తికించావా? అంటూ ప్ర‌శ్నించేవాడేమో...

జ‌య‌శంక‌ర్ సార్ ఎలాగూ ఆంధ్రా మీడియాను చూసే ఆయ‌న తెలంగాణ‌కు మీడియా సంస్థ‌లు రావాల‌ని పిలుపునిచ్చాడు.. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక ఆవిర్భావ స‌ద‌స్సులోనే ఆయ‌న ఈ విష‌యాన్ని సూటిగా చెప్పాడు...

No comments:

Post a Comment