1

1

Sunday 21 September 2014

కొత్త రైల్వే మంత్రి దీనిపై దృష్టి పెట్టాలి...

May 19, 2014
రైల్వే లెవ‌ల్ క్రాసింగ్‌ల వ‌ద్ద సామాన్యులు చ‌నిపోవ‌డం చూశాం.. కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏకంగా ఓ మంత్రి కూడా బ‌ల‌య్యారు...
కాపలా లేని లెవెల్ క్రాసింగ్ ను దాటుతూ.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మంత్రి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన యూపీలోని జౌన్ పూర్ జిల్లాలో జరిగింది. మంత్రి సతాయిరామ్ ప్రయాణిస్తున్న వాహనం లెవెల్ క్రాసింగ్ ను దాటుతున్నప్పుడు అవతలి నుంచి రైలు వేగంగా వచ్చి ఢీకొంది. దాంతో మంత్రితో పాటు ఆయన వాహన డ్రైవర్, వాహనంలో ఉన్న మరో సిబ్బంది కూడా అక్కడికక్కడే మరణించారు.

No comments:

Post a Comment