1

1

Sunday 21 September 2014

అప్పుడు.. ఇప్పుడు 11 ఎంపీ సీట్లే....!!!

May 18, 2014
1971లో ఇందిరాగాంధీ ప్ర‌భంజ‌నంలో దేశం అంతా కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ‌లో మాత్రం తెలంగాణ ప్ర‌జా స‌మితి గెలిచింది.. అప్పుడు తెలంగాణ ప్ర‌జా స‌మితికి 11 ఎంపీ సీట్లు వ‌చ్చాయి...
విచిత్రం ఏంటంటే 2014లో మోడీ ప్ర‌భంజ‌నంలో బీజేపీ సీట్ల సునామీ వ‌స్తే.. తెలంగాణ‌లో మాత్రం తెలంగాణ రాష్ట్ర స‌మితికి జ‌నం ప‌ట్టం క‌ట్టారు.. 11 ఎంపీ సీట్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థులు గెలిచారు...

No comments:

Post a Comment