1

1

Wednesday, 17 September 2014

సూశిండ్రా... ఈ ప‌చ్చ పైత్యం!

సూశిండ్రా... ఈ ప‌చ్చ పైత్యం! మెట్రో క‌థ‌నంతో ఇక్క‌డ చిచ్చు పెట్టి, ఆంధ్ర ఎడిష‌న్‌లో చంద్ర‌బాబుకు ఎలా బ్యాండు బాజా మోగించారో!. ఆలూ లేదు.. సూలూ లేదు... ఈ గురువింద... చంద్ర‌బాబు ఛూ మంత‌ర్ అని ఏపీని అప్పుడే అభివృద్ధి చేసిన‌ట్లు రాశాడు. డెస్క్‌లో ఉన్న‌వారు స్వామిభ‌క్తితో పాటు త‌మ పైత్యాన్నీ వండి వార్చారు. పారిశ్రామికంగా ప‌రుగులు పెట్టిస్తాడ‌ట‌. ఎక్క‌డికి?. స‌ముద్రంలోకా? ఏనాడైనా ఇత‌ర పార్టీలుగానీ, ప్ర‌భుత్వాలుగానీ ఈ రాసిన అక్ష‌రాల‌ను అక్ష‌రాలా అమ‌లు చేసిన రోజు కూడా ఈనాడు ఇలా రాయ‌దు. కానీ కాగితాల మీద చంద్రాలు సంత‌కాలు చేయ‌గానే ఆ ప‌ది ప్రాజెక్టులు అయిపోయినంత బిల్డ‌ప్‌గా రాశారు. మ‌రి కేసీఆర్ ఒకేరోజు క్యాబినెట్ మీటింగులో 80కి పైగా నిర్ణ‌యాలు తీసుకున్న వార్త‌కు leadlo క‌నీసం ఒక రెండులైన్ల‌న్నా ఇలాంటి పైత్యం క‌నిపించ‌లేదే?. అస‌లు తెలంగాణోళ్లు ఈ పేప‌ర్ ఎందుకు కొనాలి?. మ‌ళ్లోసారి ఆలోచించండి!

No comments:

Post a Comment