1

1

Friday 31 October 2014

మీడియాలో మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే క‌దా....

నిన్న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు ఏదో బైక్ ప్ర‌మాదం చేసి ఒక‌రిద్ద‌రి మ‌ర‌ణానికి కార‌ణం అయ్యాడ‌ట‌...

మొన్నామ‌ధ్య టీడీపీ నేత కోడ‌లు ఏకంగా హైకోర్టుకు వెళ్లింద‌ట‌...


ఈ సంఘ‌ట‌న‌ల క‌వ‌రేజీలో ఆంధ్రా మీడియా రియాక్ష‌న్ మ‌నంద‌రం చూశాం...
--------------------------------
మ‌రి అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు కేసులో ఇరుక్కుంటే...

టీఆర్ఎస్ నేత‌పై కోడ‌లు కేసు పెడితే....


అమ్మో... ఏమైనా ఉందా?   మీడియాలో మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే క‌దా....

ర‌వికృష్ణ‌, రాధాకృష్ణ‌లు నేరుగా రంగంలోకి దిగేవారే క‌దా.. !!

మ‌రి ఇప్పుడెందుకు ఆ వార్త‌లకు ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు...?


మీరే ఆలోచించి చెప్పండి...

No comments:

Post a Comment