1

1

Wednesday 29 October 2014

అక్టోబ‌రు 31కు రెండు ప్రాధాన్యాలు..

అక్టోబ‌రు 31కు రెండు ప్రాధాన్యాలు..
ఆ రోజున ఇద్దరు కాంగ్రెస్ నేత‌ల జ‌యంతి, వ‌ర్దంతి ఉంది..
తొలి హోంమంత్రి  స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతి ఉంది..
అదే స‌మ‌యంలో తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ వ‌ర్ధంతి ఉంది.. ఈ రోజున ఆమె హ‌త్య‌కు గుర‌య్యారు..
గ‌తంలో ఇందిరా గాంధీ వ‌ర్ధంతిని జాతీయ సంక‌ల్ప దివ‌స్‌గా(నేష‌న‌ల్ ఇంటిగ్రేష‌న్ డే) జ‌రిపే వారు..
ఇప్పుడు స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని జాతీయ ఐక్య‌తా దినంగా(నేష‌న‌ల్ యూనిటీ డే) జ‌ర‌పాల‌ని ఎన్డీయే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది..

నాకు తెలిసి ఇద్ద‌రు నేత‌లు కూడా దేశం కోసం కృషి చేసిన వారే..  ఇద్ద‌రూ దేశాన్ని ఏకం చేసేందుకు ప్ర‌య‌త్నించారు... ఇద్ద‌రినీ గౌర‌వించుకోవాల్సిందే...

No comments:

Post a Comment