1

1

Tuesday 14 October 2014

ఆ విద్యుత్ ప‌రిక‌రాల విలువ అమూల్యం...

రూ.18 కోట్లు స‌మ‌కూర్చుకోవ‌డం ఆంధ్రాకు ఓ లెక్క కాదు..
కానీ ఈ స‌మ‌యంలో విద్యుత్ ప‌రిక‌రాలు ఆంధ్రాకు అత్య‌వ‌స‌రం..
విప‌త్తు స‌మ‌యంలో విశాఖ‌లో పాల ప్యాకెట్‌ను 140 రూపాయ‌ల‌కు అమ్ముకుంటున్నారు..
అదే లెక్క‌ల ఈ విద్యుత్ ప‌రిక‌రాల‌కు వెల క‌డితే.. వీటి విలువ రూ.1800 కోట్లు అవుతుంది...
ఇక్క‌డ‌ డ‌బ్బు ముఖ్యం కాదు.. ఆప‌ద‌లో ఉన్న వాడికి కావాల్సింది ఏంటో అది ఇవ్వ‌డం ముఖ్యం..
జ‌మ్మూకాశ్మీర్ విష‌యంలోనూ సీఎం కేసీఆర్ ఇలాగే చేశాడు... అక్క‌డ నీటి శుద్ధి ముఖ్య‌మ‌ని తెలుసుకొని నీటి శుద్ధి యంత్రాల‌ను పంపించాడు...

No comments:

Post a Comment