1

1

Friday 17 October 2014

రూ.70 వేల కోట్లు, 80 వేల కోట్ల న‌ష్టం అంటూ లెక్క‌లు క‌డుతున్నారు.. ఎందుకిలా?

ఇన్నేళ్లు రాష్ట్రం విడిపోతే మాకేం ఉంది... విశాఖ నుంచి నెల్లూరు దాక ఉప్పునీరే త‌ప్ప‌...అంటూ వ్యాఖ్యానించారు... ఏ ప్రాంతాన్నైనా పునాదుల నుంచి నిర్మించుకోవాల‌న్నారు.. అస‌లు విశాఖ‌ను న‌గ‌రంగానే గుర్తించ‌లేదు....
--------------
ఇప్పుడేమో రూ.70 వేల కోట్లు, 80 వేల కోట్ల న‌ష్టం అంటూ లెక్క‌లు క‌డుతున్నారు.. అప్పుడు విశాఖ‌లో ఏముంది అంటూ త‌క్కువ చేసి చూపారు.. ఇప్పుడేమో హైద‌రాబాద్‌తో స‌రిస‌మాన‌మైన సిటీగా కేంద్రానికి ప్రొజెక్ష‌న్లు ఇస్తున్నారు.... ఎందుకిలా?

No comments:

Post a Comment