1

1

Monday 13 October 2014

ఒక ఎమ్మెల్యే చేరితే రూ.250 కోట్లు ఇస్తుందా?

పీవీ న‌ర‌సింహారావు ప్ర‌భుత్వం మైనారిటీలో ఉన్న‌ప్పుడు కూడా త‌న స‌ర్కారుకు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ ఎంపీల‌కు రూ.250 కోట్లు ఇవ్వ‌లేదు... నాకు తెలిసి ఒక్కో ఎంపీకి రూ.ల‌క్ష‌ల్లోనే ముట్ట‌జెప్పారు..
అలాంటిది టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి మెజారిటీ క‌న్నా దాదాపు ఐదారు సీట్లు ఎక్కువే ఉన్నాయి...
అలాంట‌ప్పుడు ఒక ఎమ్మెల్యే చేరితే రూ.250 కోట్లు ఇస్తుందా?

No comments:

Post a Comment