1

1

Monday 13 October 2014

మ‌ట్టి కింద మ‌హాన‌గ‌రాలెన్నో....!!!




చరిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌ను కాపాడుకోవాలి.... మ‌ట్టి కింద ఉన్న మ‌హాన‌గ‌రాల‌ను వెలికి తీయాలి...
పురావ‌స్తు శాఖ చేసే ప్ర‌య‌త్నాల‌కు మ‌నమంతా స‌హ‌క‌రించాలి...
క‌రీంన‌గ‌ర్ జిల్లాలోనూ శాత‌వాహ‌నుల సామాజ్యం భూగ‌ర్భంలో ఉంది..
ఇలాంటివి చాలా జిల్లాలోనూ ఉన్నాయి...
వీటిని మ‌నం వెలికితీసి ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా తీర్చిదిద్దాలి...
 మ‌న గ‌త వైభవాల‌ను భ‌విష్య‌త్తు త‌రాల‌కు చాటి చెప్పాలి...
వేలు, వంద‌ల ఏళ్ల చ‌రిత్ర మ‌న సొంతం...
వాటి ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి పౌరుడి క‌ర్త‌వ్యం ..  

No comments:

Post a Comment