1

1

Friday 31 October 2014

ఎందుక‌బ్బా..

ఎవ‌రైనా పార్టీ బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని క‌లిస్తే... కేంద్ర మంత్రి మాట‌ల‌ను హైలెట్ చేస్తారు.. కానీ ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల్లో ప‌చ్చ బాబులు చెప్పిన విష‌యాన్ని మాత్రం రాశారు...
బ‌హుషా ఎంత క‌ష్ట‌ప‌డినా విద్యుత్ లైన్లు వేయ‌డానికి 30 నెల‌లు ప‌డుతుంద‌ని ఆయ‌న అన్న మాట‌లు వారికి మింగుడు ప‌డ‌లేదేమో...  !!

No comments:

Post a Comment