1

1

Monday 20 October 2014

యాజ‌మాన్యాల‌కు త‌గిన శిక్ష వేయించేలా చూడాలి...

బియాస్ ఘ‌ట‌న‌లో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ నిర్ల‌క్ష్యాన్ని, బాధితుల‌కు త‌గిన ప‌రిహారం ఇవ్వ‌ని వైనాన్ని కూడా ఈ క‌మిటీ వెలికి తీయాలి... అలాగే గ‌తంలో పులిచింత‌ల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఇద్ద‌రు విద్యార్థులు చ‌నిపోతే ఆ విష‌యాన్ని మీడియాలో పెద్ద‌గా రానివ్వ‌కుండా చేసిన ఉదంతంపైనా బాధిత త‌ల్లిదండ్రుల అభిప్రాయాల‌ను సేక‌రించాలి... విజ్ఞాన యాత్ర‌ల పేరిట విహార యాత్ర‌ల‌కు తీసుకెళుతూ.. రానివారిని బెదిరించే యాజ‌మాన్యాల‌కు త‌గిన శిక్ష వేయించేలా చూడాలి... నివేదిక పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి... కార్పొరేట్ కాలేజీ మాఫియాల భ‌ర‌తం ప‌ట్టేదిగా ఉండాలి..

No comments:

Post a Comment