1

1

Tuesday 14 October 2014

2004లో వ‌చ్చిన సునామీ ఫొటోల‌ను కూడా విశాఖ ఎగ్జిబిష‌న్లో పెట్టలేదు సంతోషించాలి..

అవ్వ‌.. ఇంత దారుణ‌మా?
తెలంగాణ‌లో విద్యుత్ షాక్‌తో చ‌నిపోయిన రైతు ఫొటోను తుపాన్ బాధితుల ఫొటోఎగ్జిబిష‌న్లో పెట్టిన ఏపీ స‌ర్కారు..
ఇంకా న‌య్యం.. 2004లో వ‌చ్చిన సునామీ ఫొటోల‌ను కూడా విశాఖ ఎగ్జిబిష‌న్లో పెట్టలేదు సంతోషించాలి..
సునామీలో చ‌చ్చిన‌వాళ్లంతా మొన్న‌టి హుదూద్ తుపాన్‌లో చ‌నిపోయార‌ని మోడీకి చూపించ‌లేదు...

No comments:

Post a Comment