1

1

Thursday 12 February 2015

మెద‌క్‌లో ఓడిపోయి ఉంటే రెఫ‌రెండ‌మ్ అయ్యేదే క‌దా..

మ‌న‌లో మాట‌...
---------------------
మొన్న మెద‌క్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడిపోయినా, మెజారిటీ త‌గ్గిపోయి ఉంటే అది కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌నితీరుకు రెఫ‌రెండ‌మే అని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు అనేవారా? కాదా?
అదంతా ఎందుకు రేపు జ‌ర‌గ‌బోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొంత ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చినా అవి కేసీఆర్ ప‌నితీరుకు రెఫ‌రెండం అని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేత‌లు అంటారా? అన‌రా?
---------------------------

No comments:

Post a Comment