1

1

Thursday 26 February 2015

జ‌నం మ‌ధ్య‌లో ఉండి కూడా క‌ష్టాలు తీర్చ‌క‌పోతే తాట‌తీస్తారు..!!

ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు ఫోన్ చేయ‌డం, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పోవ‌డం, రోడ్డుపై సాధార‌ణ వ్య‌క్తిలాగా వెళ్ల‌డం, ప్ర‌జ‌ల‌తో సెల్ఫీలు దిగ‌డం ఇవ‌న్నీ కొంత‌కాలం వ‌ర‌కే న‌డుస్తాయి.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అని నానా హంగామా చేసినా జ‌నం ఛీ కొట్టారు.. కేసీఆర్ అయినా, కేజ్రీవాల్ అయినా చంద్ర‌బాబైనా స‌రే ఇవ‌న్నీ గుర్తుంచుకోవాలి.. సీఎం ఏసీ రూంలో కూర్చుని ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తొల‌గిస్తే ఆద‌రిస్తారు.. జ‌నం మ‌ధ్య‌లో ఉండి కూడా క‌ష్టాలు తీర్చ‌క‌పోతే తాట‌తీస్తారు..!!

No comments:

Post a Comment