1

1

Wednesday 25 February 2015

ఆ మూడు రాష్ట్రాల‌కు ఏమిచ్చింది?

2000 సంవ‌త్స‌రంలో ఎన్డీయే మూడు కొత్త రాష్ట్రాల‌ను ఏర్పాటు చేసింది క‌దా.. ఆ స‌మ‌యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఉన్న ఖ‌నిజ సంప‌ద‌ను కోల్పోయి ఇబ్బందులు ప‌డిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌లోని ప‌రిశ్ర‌మ‌ల‌ను కోల్పోయి న‌ష్ట‌పోయిన బీహార్‌కు కేంద్రం సాయం చేసిందా? లేక కొత్త‌గా ఏర్పాటైన రాష్ట్రాల‌కు సాయం చేసిందా?

No comments:

Post a Comment