1

1

Monday 9 February 2015

ఢిల్లీ జ‌నం మోడీ గారి మాట‌ల‌ను న‌మ్మ‌లేదు ఎందుకు?

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి వెళ్లిన స‌మ‌యంలో మోడీ గారు మాట్లాడుతూ.. నాది మీ ప‌క్క‌నే ఉన్న గుజ‌రాత్‌.. మీరు పిలిస్తే ఇట్టే వ‌చ్చి వాలిపోతాను.. మీ బాధ‌లు తెలిసిన వాడిన‌న్నారు.. అక్క‌డి ప్ర‌జ‌లు న‌మ్మారు... ఇక హ‌ర్యానాకు వెళ్లి... మీ ప‌క్క‌నే ఉండే ఢిల్లీలోనే కూర్చుంటాను.. ఎప్పుడు పిలిస్తే అప్పుడొస్తాన‌న్నారు.. అక్క‌డి జ‌నం న‌మ్మారు.. మ‌రి ఢిల్లీ ప్ర‌చారంలో మోడీ గారు మాట్లాడుతూ.. ఢిల్లీలో పీఎం, సీఎం ప‌క్క ప‌క్క‌న కూర్చొని మాట్లాడుకునే ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోమ‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు... కానీ ఢిల్లీ జ‌నం న‌మ్మ‌లేదు ఎందుకు?
ఢిల్లీలో ఎనిమిది నెల‌లుగా మోడీని ద‌గ్గ‌ర నుంచి చూసినందుకు న‌మ్మ‌లేదా?

No comments:

Post a Comment