1

1

Tuesday 24 February 2015

కృష్ణ‌మ కంట త‌డి అంటూ హెడ్డింగ్‌లు పెడ‌తాయేమో..!!


మొన్న శ్రీ‌శైలంలో నీళ్లు లేవుర మొర్రో అని అన్న‌ప్ప‌టికీ ఆంధ్రాకు అద‌నంగా నీటిని తీసుకెళ్లారు.. ఆ స‌మ‌యంలో  ఆంధ్రా ఎడిష‌న్లో వేసిన హెడ్డింగ్‌ను చూస్తే అర్థం అవుతుంది ఈ ప‌త్రిక‌లు ఎవ‌రి ప‌క్ష‌మో... కృష్ణ‌మ బిర‌బిరా ఆంధ్రాకు ప‌రుగులెత్తుతోంద‌న్న‌ట్లు హెడ్డింగ్ పెట్టాయి..
-----------------------------------
ఇక ఈ రోజు రెండు ప‌త్రిక‌ల్లో శ్రీ‌శైలం అడుగంటింది... తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి దాపురించింది.. ఇక ఆంధ్రాకు తాగు, సాగు నీటికి క‌ట‌క‌టే అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి...
------------------------
రేపు తెలంగాణ‌కు తాగు నీటి అవ‌స‌రాల‌కు నీళ్లు తీసుకెళితే ఈ ప‌త్రిక‌లు కృష్ణ‌మ కంట త‌డి అంటూ హెడ్డింగ్‌లు పెడ‌తాయేమో..!!

No comments:

Post a Comment