1

1

Tuesday 10 February 2015

చీపురు క‌ట్ట‌ను నెత్తి మీద పెట్టుకున్న ఢిల్లీ జ‌నం... క‌మ‌లాన్ని డ‌స్ట్ బిన్‌లో ప‌డేసిన వైనం..

ఈ దేశంలో కార్పొరేట్ పెద్ద మ‌నుషుల ఓటు విలువ‌కు.. సామాన్య ప్ర‌జ‌ల ఓటు విలువ‌కు స‌మాన ప్రాధాన్యం ఉంద‌న్న విష‌యాన్ని పాల‌కులు గుర్తుంచుకోవాలి... కార్పొరేట్ కోస‌మే పాటుప‌డ‌తామంటే సామాన్యులు చూస్తూ ఊరుకోరు క‌దా....  !
క‌మ‌లం పువ్వు క‌దా అని దీర్ఘ‌కాలం దాన్నే నెత్తి(త‌ల‌) మీద  పెట్టుకోరు.. ఛీ.. ఛీ చీపురు క‌ట్ట‌.. దీన్ని ఇంటి బ‌య‌టే ఉంచాల‌ని అనుకోరు.. !!
జ‌నానికి కోపం వ‌స్తే చీపురును నెత్తి మీద పెట్టుకుంటారు.. నెత్తి మీద పెట్టుకున్న‌  క‌మ‌లం పువ్వును డ‌స్ట్ బిన్‌లో ప‌డేస్తార‌న్న‌ది సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది...!!

No comments:

Post a Comment