1

1

Thursday 19 February 2015

తెలంగాన‌లో పారిశ్రామిక‌వేత్త‌లు రావాలి..

మోడీ పెట్టుబ‌డిదారుల ప‌క్ష‌మే.. అయితే ఆ పెట్టుబ‌డిదారుల్లో ప్ర‌ధానులైన అంబానీ, అదానీలు ఏ రాష్ట్రం వారు?
ఎంత దేశానికి ప్ర‌ధాని అయినా రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్నాడు క‌దా...
క‌నీసం తెలంగాణ‌లో అంబానీ, అదానీల‌ను త‌యారు చేయాలి... అంతేకాని ఎక్కువ అర‌వుతెచ్చుకుంటే లాభం ఉంటుందా?

No comments:

Post a Comment