1

1

Monday 23 February 2015

మీడియా సిబ్బందికీ సంద‌ర్శ‌న వేళ‌లుండాలి..

కొత్త‌గా క‌ట్టే స‌చివాల‌యంలో మీడియా వాళ్ల కోసం ఓ ఛాంబ‌ర్‌ను ఏర్పాటు చేయాలి.. వాళ్ల‌కు ఆ ఛాంబ‌ర్‌లో పేప‌ర్లు, టీవీలు, కంప్యూట‌ర్లు, ఇంట‌ర్నెట్  సౌక‌ర్యాలు క‌ల్పించాలి... ప‌దేప‌దే మంత్రుల ఛాంబ‌ర్ల‌కు చొర‌బ‌డ‌టం ఉండ‌కూడదు.. స‌చివాల‌యంలోకి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎలాగైతే విజిట‌ర్స్ అవ‌ర్స్ ఉంటాయో.. ఈ మీడియా వారికి కూడా పాత్రికేయుల సంద‌ర్శ‌న వేళ‌లు ఉండాలి.. ఆ స‌మ‌యంలో మాత్ర‌మే వీళ్లు మంత్రుల ఛాంబ‌ర్‌లోకి వెళ్ల‌డం వారితో మాట్లాడ‌టం చేయాలి... 

No comments:

Post a Comment