1

1

Tuesday 21 July 2015

వాళ్లు చేస్తే దేశ‌ద్రోహం.. వీళ్తు చేస్తే..?

మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్ర‌జ్ఞాసింగ్‌తో ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఇలాగే ఎంఐఎం వాళ్లు మ‌రో పేలుళ్ల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వాళ్ల‌ను క‌లుస్తారు.. ఇక పంజాబ్‌లోనూ ఇదే ప‌రిస్థితి, త‌మిళ‌నాడులో స‌రేస‌రి.. ఒక‌రిని మ‌రొక‌రు దేశ‌ద్రోహులు అంటారు.. చూస్తుంటే అంద‌రూ దేశ‌ద్రోహులుగానే మారారు.. స‌మాజానికి విద్రోహులుగానే త‌యార‌వుతున్నారు..!!

No comments:

Post a Comment