1

1

Thursday 23 July 2015

రిషితేశ్వ‌రికి త‌ల్లిదండ్రుల‌కు న్యాయం చేయండి బాబు గారూ..

వరంగ‌ల్ జిల్లాకు చెందిన‌ ఆర్కిటెక్చ‌ర్ విద్యార్థిని రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య కేసులో ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం ఆర్కిటెక్చ‌ర్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ బాబూరావును స‌స్పెండ్ చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌.. ద‌య‌చేసి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, అస‌లు దోషుల‌ను గుర్తించాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి, విద్యా. మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు గారికి విజ్ఞ‌ప్తి... భ‌విష్య‌త్‌లో ఏ విద్యార్థినికీ ఇలాంటి అన్యాయం జ‌ర‌గకుండా నిరోధించాలి..!!

No comments:

Post a Comment