1

1

Wednesday 15 July 2015

ప్ర‌తీ దేవుడు, మ‌త ప్ర‌వ‌క్త‌, గురువుల చ‌ల్ల‌ని ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింద‌న్న‌ది సుష్ప‌ష్టం...

మొన్న ఏడుకొండల‌ వెంక‌న్న‌, బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆశీస్సుల‌తో తెలంగాణ సాధించాడ‌న్నాడు..
మ‌ళ్లా క్రిస్మ‌స్ నాటికి ఏసుక్రీస్తు ఆశీర్వాదంతో తెలంగాణ వ‌చ్చిందన్నాడు..
ఇప్పుడేమో అల్లా ద‌య‌తో వ‌చ్చిందంటున్నాడు...
**************
కొంద‌రు మ‌త‌త‌త్వ వాదులేమో అల్లా ద‌య‌తో తెలంగాణ వ‌చ్చింద‌ని కేసీఆర్ అన్నాడు.. ఇది ఎంఐఎంను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికే అంటూ హ‌డావుడి చేస్తున్నారు..

రేపు గురునాన‌క్ జ‌యంతి కార్య‌క్ర‌మానికి కేసీఆర్ వెళితే.. గురునాన‌క్ చ‌ల్ల‌ని చూపుతో తెలంగాణ వ‌చ్చింద‌ని కేసీఆర్ అంటాడ‌న్న విష‌యం వారికి అర్థం కావ‌డం లేదు..
*********
ప్ర‌తీ దేవుడు, మ‌త ప్ర‌వ‌క్త‌, గురువుల చ‌ల్ల‌ని ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింద‌న్న‌ది సుష్ప‌ష్టం... వాళ్ల ఆశీస్సులు ఉండ‌గా.. మానవ ప్ర‌య‌త్నం మ‌నం చేశాం.. సాధించుకున్నాం... ఐక్య‌మ‌త్యంతో తీర్చిదిద్దుకోవాల‌నుకుంటున్నాం..!!

No comments:

Post a Comment