1

1

Wednesday 15 July 2015

నిజంగా ఎంత మంది సంద‌ర్శించారు.. సంద‌ర్శిస్తున్నారు.. శాస్త్రియ లెక్క ఉందా?

నిన్న తెలంగాణ‌లో 30 ల‌క్ష‌ల మంది పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని సాక్షి ప‌త్రిక‌లో వ‌చ్చింది..
ఇక తెలంగాణ‌లోని ప్ర‌ధాన ఘాట్ల‌లో 11 ల‌క్ష‌ల మంది పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చింది..
ఇక తెలంగాణ‌లో 8 ల‌క్ష‌ల మంది పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని ఈనాడులో వ‌చ్చింది... ఆంధ్రాలో 16 ల‌క్ష‌ల మందికి పైగా పుణ్య‌స్నానాలు చేసిన‌ట్లు ఈనాడు రాసింది...

No comments:

Post a Comment