1

1

Wednesday 15 July 2015

రెస్ట్ ఇన్ పీస్ ఎల్లో జ‌ర్న‌లిజం... రెస్ట్ ఇన్ పీస్ ఈనాడు జ‌ర్న‌లిజం... !!

నిన్న గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివ‌ర్సిటీలో ర్యాగింగ్ వ‌ల్ల వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది... ఈ వార్త‌ను ఈనాడు ప‌త్రిక‌లో మంగ‌ళ‌గిరి జోన్ పేజీలో అప్రాధాన్యంగా వేశారు.. మ‌రి ర్యాగింగ్ వ‌ల్ల ఓ తెలంగాణ విద్యార్థి చ‌నిపోయింది క‌దా.. అదే ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ర్యాగింగ్ వ‌ల్ల ఎవ‌రైనా గుంటూరు విద్యార్థి చ‌నిపోతే ఇలాగే వేస్తుందా రామోజీ రావు ప‌త్రిక‌...!!
ఎంత దారుణం.. రెస్ట్ ఇన్ పీస్ ఎల్లో జ‌ర్న‌లిజం... రెస్ట్ ఇన్ పీస్ ఈనాడు జ‌ర్న‌లిజం... !!

No comments:

Post a Comment