1

1

Thursday 16 July 2015

వారిపై నిర్భ‌య కేసు న‌మోదు చేయాలి...!!

గుంటూరులో జ‌రిగిన‌ ర్యాగింగ్ ఘ‌ట‌న‌లో యూనివ‌ర్సిటీ వీసీ ఇద్ద‌రు విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.. వారిని స‌స్పెండ్ చేశాడు..
మ‌రో ముగ్గురు నిందితులు ప‌రారీలో ఉన్నారు.. విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌రాణానికి కార‌ణ‌మైన విద్యార్థుల‌ను క‌ఠినంగా శిక్షించాలి... వారిపై నిర్భ‌య కేసు న‌మోదు చేయాలి...!!

No comments:

Post a Comment