1

1

Monday 13 July 2015

రైల్వే ఛార్జీలు పెంచితే నోరు మెద‌ప‌రు.. బ‌స్సు ఛార్జీల‌పై భ‌గ్గుమంటారు...

పుష్క‌రాల కోసం ఆర్టీసీ వాళ్లు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు... అలాగే బ‌స్సు ఛార్జీల‌ను పెంచారు..
పుష్క‌రాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని రైల్వేలు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నాయి.. అలాగే ఛార్జీల‌ను పెంచింది...
మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం పుష్క‌రాల కోసం వేసి ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచితే బీజేపీ వాళ్లు గ‌గ్గోలు పెడుతున్నారు..
మ‌రి రైల్వే వాళ్లు పుష్క‌రాల పేరిట ప్ర‌యాణికుల‌పై భారం వేశారు క‌దా.. మ‌రి దానిపై గ‌గ్గోలు పెట్ట‌రా?
కేంద్రానికి నివేదించ‌రా?
కేంద్ర రైల్వే మంత్రికి చెప్పి హిందువుల పండుగ‌ల‌కు ఇలా ఛార్జీల‌ను పెంచ‌డం ఏంటని నిల‌దీయ‌రా?

No comments:

Post a Comment