1

1

Tuesday 14 July 2015

ఒక్క టీఎంసీ నీళ్లు ఇప్పించ‌లేక‌పోయింది ఎందుకు?

శ్రీ‌శైలంలో నీళ్లు లేక‌పోయినా, నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లు లేక‌పోయినా స‌రే... ఆంధ్రాలో మూడో పంట‌కు నీళ్లు ఇప్పించేలా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌పై ఒత్తిడి చేసింది... వేస‌విలో దాదాపు 10 టీఎంసీల‌కు పైగా నీటిని ఆంధ్రాకు ఇప్పించింది..
మ‌రి తెలంగాణ‌లో కోట్లాది హిందువుల మ‌నోభావాలు కాపాడేందుకు మ‌హారాష్ట్ర స‌ర్కారుతో మాట్లాడి ఒక్క టీఎంసీ నీళ్లు ఇప్పించ‌లేక‌పోయింది ఎందుకు?
**********
మ‌హారాష్ట్ర‌లో ఎన్టీయే ప్ర‌భుత్వ‌మే... ఆంధ్రాలో ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే.. న‌డుమ‌న ఉన్న‌ది ఎన్డీయేత‌ర ప్ర‌భుత్వం.. అవ‌స‌రానికి తెలంగాణ‌ను బెదిరించో ఇంకేదో చేసో నీళ్లు తీసుకుపోతారు త‌ప్ప‌.. మ‌న అవ‌స‌రం వ‌చ్చే స‌రికి నీళ్లు ఇప్పించ‌లేరు.. !!

No comments:

Post a Comment