1

1

Wednesday 15 July 2015

ఆంధ్రాలో చ‌దువుకునే తెలంగాణ విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి..



ఆంధ్రాలో చ‌దువుకునే తెలంగాణ విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి.. ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యంలో ర్యాగింగ్ భూతానికి తెలంగాణ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.. ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి.. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ అంశాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి...

No comments:

Post a Comment