1

1

Monday 20 July 2015

ఇళ్లు క‌ట్టించాలంటారు.. మ‌ళ్లా అక్క‌డ క‌ట్టొద్దంటారు..

జీహెచ్ఎంసీ కార్మికుల‌కు జీతం పెంపుతోపాటు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లులు క‌ట్టించాల‌ని మొన్న వామ‌ప‌క్ష నేత‌లు స‌మ్మె చేశారు..
మ‌ళ్లా అదే కార్మికుల‌కు ఉస్మానియా వ‌ర్సిటీలో 11 ఎక‌రాల ఖాళీ భూమి తీసుకొని ఇళ్లు క‌డ‌తామంటే మ‌ళ్లా స‌మ్మెలు, బంద్‌లు చేస్తారు...
ఇదే వారి తీరు...!!

No comments:

Post a Comment