1

1

Monday 13 July 2015

తెలంగాణ‌లో చేస్తే త‌ప్పు.. ఆంధ్రాలో చేస్తే ఒప్పు.. ఇది బీజేపీ తీరు..


తెలంగాణ‌లో మైనారిటీల కోసం ఏమైనా చేస్తే అది బీజేపీకి త‌ప్పు అని అనిపిస్తుంది.. ఆంధ్రాలో మాత్రం ఎన్టీయే కూట‌మి(టీడీపీ-బీజేపీ) మైనారిటీల మెప్పు పొందేందుకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి.. ఇక్క‌డేమో మ‌త‌త‌త్వాన్ని రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నాయి.. అక్క‌డేమో గుట్టుచ‌ప్పుడు కాకుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నాయి... దీనిపై కిష‌న్‌రెడ్డి చూసి తెలంగాణ ప్ర‌భుత్వం కూడా మైనారిటీల కోసం సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తే బాగుంటుంది...

No comments:

Post a Comment