1

1

Wednesday 22 July 2015

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మ్మె చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడి మృతి...

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌నీసం కార్మికులు రిలే దీక్ష‌లు చేస్తూ చ‌నిపోతున్నా ప‌ట్టించుకునే వాళ్లు లేరు... అస‌లు బంద్‌లు జ‌ర‌గాల్సింది ఎక్క‌డో బంద్ పిలుపులు ఇచ్చేవాళ్లు ఆలోచించుకుంటే బాగుంటుంది... అనంత‌పురంలో రిలే దీక్ష చేస్తూ గుండెపోటుతో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుడు క‌నీసం  ప్రాధాన్యం కూడా ద‌క్క‌ని వార్త ఇది..  

No comments:

Post a Comment