1

1

Friday 12 June 2015

ఆంధ్రా నేత‌లు చేసే త‌ప్పులు ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజులు కావు..

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో జేపీ ఒంటి మీద తెలంగాణోడి చేయి ప‌డితే అది ఈనాడు స‌హా ఆంధ్రా ప‌త్రిక‌ల దృష్టిలో ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజ‌యింది...
పార్ల‌మెంట్‌లో ఓటుకు నోటు వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడూ ప్ర‌జాస్వామ్యానికి చేటు అయింది...
కానీ రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దుతో ఓ ఎమ్మెల్యేను ప్ర‌లోభ‌పెట్టేందుకు జ‌రిగిన ప్ర‌య‌త్నం ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజు కాక‌పోయే... 
ఇది ఉదంతంలో టీడీపీ త‌ప్ప ఇంకే పార్టీ నేత‌ల ప్ర‌మేయం ఉన్నా స‌రే మ‌ళ్లా అది ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డ‌మే అంటూ రాసే వాళ్లు..

No comments:

Post a Comment