1

1

Friday 19 June 2015

అంద‌రి నేత‌ల డిగ్రీ ప‌ట్టాల‌ను త‌నిఖీ చేస్తే బెట‌రేమో..

 కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ ప‌ట్టాల‌ను ప‌రిశీలించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సోద‌రుడు ప్ర‌హ్లాద్ మోడీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి న‌కిలీ ప‌ట్టాల కేసులో అరెస్ట‌యిన నేప‌థ్యంలో స్మృతి ఇరానీ ప‌ట్టాల‌ను ప‌రిశీలించాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు...

No comments:

Post a Comment