1

1

Friday 19 June 2015

మావోయిస్టు ఉద్య‌మంలో స‌మిధ‌లు బ‌డుగులే అని ప్ర‌శ్నించ‌రెందుకు?

మావోయిస్టు ఉద్య‌మంలో పాల్గొని ఎన్‌కౌంట‌ర్ల‌లో చ‌నిపోతున్న వారి కులాలు ఏంట‌ని మంద‌కృష్ణ గారు ప్ర‌శ్నించ‌డం లేదు... మ‌రి మావోయిస్టు ఉద్య‌మంలో ఎంత‌మంది అణ‌గారిన వ‌ర్గాల వారు చ‌నిపోయారు.. ఎంత మంది అగ్ర‌వ‌ర్ణాల వారు చ‌నిపోయారు.. నాయ‌క‌త్వం ఎవ‌రి చేతిలో ఉంది..? స‌మిధ‌ల‌వుతున్న ఏ కులాల వారు అని ప్ర‌శ్నించలేదు? అంటే అక్క‌డ సామాజిక న్యాయం ఉన్నట్టేనా...?

No comments:

Post a Comment