1

1

Tuesday 23 June 2015

తెలంగాణ మీడియాను అణ‌చివేసే కుట్ర‌..

టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వ‌డం అంటే తెలంగాణ మీడియా సంస్థ‌ల‌ను అణ‌గ‌దొక్క‌డ‌మే ముఖ్య ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది.. తెలంగాణ‌కు ఉన్న‌వే రెండు మూడు ఛానెళ్లు, ఒక‌టి రెండు పేప‌ర్లు.. వీటి అడ్డుతొల‌గించుకోవాల‌ని రాజ‌గురువు, రాధాకృష్ణ‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్థం అవుతోంది.. చంద్ర‌బాబు ప్ర‌తీ ఎత్తుగ‌డ వెన‌కాల వీరి హ‌స్త‌మే ఉంటుంది.. ఈ కుట్ర‌ను తిప్పికొట్టాలి..తెలంగాణ లో ఆంధ్రా మీడియాను భూస్థాపితం చేయ‌డం ద్వారా వారికి గుణ‌పాఠం చెప్పాలి.. తెలంగాణ సంఘ‌టిత శ‌క్తిని చాటాలి...

No comments:

Post a Comment