1

1

Monday 8 June 2015

ఆ టేపులు బ‌హిర్గ‌తం అయితే?

2009 డిసెంబ‌ర్ 9 ప్ర‌క‌ట‌న త‌ర్వాత చంద్ర‌బాబు, రోశ‌య్య‌లు, కిర‌ణ్ కుమార్ మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌ల టేపులు అప్ప‌ట్లో విడుద‌ల అయి ఉంటే బాబు గారి కుట్ర‌లు అప్పుడే బ‌య‌ట‌ప‌డేవి... రాత్రికి రాత్రికి ఆంధ్రా బాబులు ఫోన్లు చేసుకుని రాజీడ్రామాలు ఆడి తెలంగాణ రాక‌ను దాదాపు నాలుగేళ్లు ఆల‌స్యం చేశారు.. ఇక వెయ్యి మంది బ‌లిదానాల‌కు కార‌ణ‌మ‌య్యాడు..

No comments:

Post a Comment