1

1

Friday 12 June 2015

ఇది ప్రజాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామ‌మే..!!

ఢిల్లీలో దొంగ స‌ర్టిఫికేట్ల‌తో అరెస్ట‌యిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి కేంద్రంపైనో ఇంకెవ‌రిపైనో ఫోన్ ట్యాపింగ్‌ ఆరోప‌ణ‌లో లేదా ఇంకేదైనా ఆరోప‌ణ‌లో చేస్తే.. దానిపై ప్ర‌ధాని ద‌ర్యాప్తులు చేయిస్తాడా?
గృహ హింస కేసులో ఇరుక్కున్న మ‌రో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే త‌న‌పై కుట్ర జ‌రిగిందంటే దానిపై విచార‌ణ చేయిస్తారా?
*****
కేసుల్లో ఇరుక్కున్న నిందితుల ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని విచార‌ణ చేయించే కొత్త సంస్కృతిని ప్ర‌వేశ‌పెడితే ఈ దేశంలో నిందితులు నిర్దోషులుగా, బాధితులు దోషులుగా మార‌డం త‌థ్యం... ఇది ప్రజాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామ‌మే..!!

No comments:

Post a Comment