1

1

Monday 8 June 2015

ఇద్ద‌రి మ‌ధ్య గ‌ల్లీ లొల్ల‌ట‌...

ఓటుకు నోటు కేసులో ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య యుద్ధమేన‌ట‌...
బొగ్గు కుంభ‌కోణంలోనూ మ‌న్మోహ‌న్‌-మోడీ మ‌ధ్య యుద్ధమే కావొచ్చు..
ఇక‌పై దేశంలో ప్ర‌తీ కేసు వ్య‌క్తుల‌కు సంబంధించిన‌వే అనుకోవాలేమో.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం లేదేమో..
ఈ లెక్క‌న జ‌గ‌న్ కేసు కూడా వ్య‌క్తిగ‌త‌మైన‌దేనా.. అది బాబుకు-వైఎస్‌కు ఉన్న వైరం వ‌ల్లే వ‌చ్చిందా?

No comments:

Post a Comment