1

1

Friday 19 June 2015

జ‌నాల్ని ఏమార్చే రాత‌లు..

ఈనాడు ఆంధ్రా ఎడిష‌న్లో ఎంత మంచి అలంక‌ర‌ణ చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌, సెక్ష‌న్ 8 అంటూ పేజీపైన ఇలా లోగో డిజైన్ చేశారు.. ఇది మొన్నటి ఎడిష‌న్లో చూశాను.. మ‌రి తెలంగాణ ఎడిష‌న్లో ఓటుకు నోటు కేసు అని లోగో ఏమైనా డిజైన్ చేసి వేశారా? అని వెతికితే క‌నిపించ‌లేదు... అంటే ఆంధ్ర ప్ర‌జ‌ల దృష్టి నుంచి ఓటుకు నోటును మ‌రిపించాల‌ని.. రామోజీ ప‌త్రిక ప‌డుతున్న తాప‌త్ర‌యం ఇది...

No comments:

Post a Comment