1

1

Monday 15 June 2015

మేక‌పోతు గాంభీర్యం...

జ‌ర‌గ‌ని ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లుగా తెగ బిల్డ‌ప్ ఇచ్చి కేంద్రానికి ఫిర్యాదులు చేసిన బాబుగారి మాట‌ల‌కు మోడీ గారు బుట్ట‌లో ప‌డిపోయిన‌ట్లు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతుల క‌థ‌నాలు రాశాయి... ట్యాపింగ్‌పై కేంద్రం విచార‌ణ జ‌ర‌గ‌బోతుంది అన్న‌ట్లు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో క‌థ‌నాల‌ను వండివార్చారు.... పాపం కేంద్రం వ‌ద్ద వీరికి మొండి చేయి ల‌భించింద‌న‌డానికి ఈ రోజు ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్ చూస్తే అర్థం అవుతోంది... ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం ఏమీ మాట్లాడ‌క‌పోయే స‌రికి వీళ్ల‌కు వీళ్లే విచార‌ణ చేయించుకునేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.. ఇది చాల‌దా వీరికి ఢిల్లీలో భంగ‌పాటు ఎదురైంద‌న‌డానికి...!!

No comments:

Post a Comment