1

1

Friday 12 June 2015

ఈనాడులో ప‌సందైన కార్టూన్లు త‌గ్గిపోయాయి...

ఈనాడులో ప‌సందైన కార్టూన్లు త‌గ్గిపోయాయి...
ఏసీబీ కేసులో బాబు గారు వ‌ణికిపోతున్న‌ట్లు, నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్న‌ట్లు కార్టూన్లు వేయ‌డం లేదు ఎందుకు?
***********
ఈనాడు ప‌త్రిక‌లో ఇదీ సంగ‌తి పేరుతో కార్టూనిస్టు శ్రీ‌ధ‌ర్ గారు అద్భుత‌మై కార్టూన్లు వేస్తారు... ముఖ్యంగా జ‌గ‌న్ గారి విష‌యంలో సీబీఐ విచార‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న చాలా అభ్యంత‌ర‌క‌ర రీతిలో(వ‌ల్ట‌ర్‌గా) కార్టూన్లు వేశాడు... రాత్రి భార్య‌తో క‌లిసి జ‌గ‌న్ ప‌డుకునే స‌మ‌యంలో తెగ టెన్ష‌న్ ప‌డుతాడ‌ని, ఎప్ప‌డు సీబీఐ వాళ్లు అరెస్టు చేస్తారో అని వాపోతాడ‌న్న‌ట్లు, నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్న‌ట్లు ఇలా ఎన్నో వేశాడు.. అప్పుడు కార్టూన్ల‌లో జ‌గ‌న్‌ను ఆయ‌న స‌తీమ‌ణి ఓదార్చిన‌ట్లుగా, ఇప్పుడు బాబు గారిని ఆయ‌న స‌తీమ‌ణి ఓదార్చుతున్న‌ట్లు, బాబు గారు నిద్ర‌ల్లో ఉలిక్కిప‌డి లేచిన‌ట్లు కార్టూన్లు వేసేలా ఆయ‌న కుంచ క‌దులుతుందా?

No comments:

Post a Comment