1

1

Tuesday 23 June 2015

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే హైకోర్టు వ‌స్తుంద‌న్నారు.. మ‌రి వ‌చ్చిందా?

రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిని గెలిపిస్తే తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు వ‌స్తుంద‌ని తెగ ఊద‌ర‌గొట్టి ప్ర‌చారం చేశారు... కేంద్ర మంత్రిని ర‌ప్పించి ప్ర‌చారం చేయించారు... మ‌రి ప్ర‌త్యేక హైకోర్టు రాక‌పోగా సెక్ష‌న్ 8ని మాత్రం తెలంగాణ నెత్తిన బీజేపీ వాళ్లు బాగా రుద్దుతున్నారు..
ప‌క్కోడు ఎప్పుడైనా ముంచెటోడే త‌ప్ప తేల్చెటోడు కాద‌ని మ‌రోమారు నిరూపితం అయింది.. తెలంగాణ‌కు స్వీయ రాజ‌కీయ అస్థిత్వాలు మ‌రిన్ని రావాలి... త‌మిళ‌నాడు త‌ర‌హా పార్టీలు రావాల్సిందే.. భూమి పుత్రుల హ‌క్కుల‌ను కాపాడాల్సిందే...!!

No comments:

Post a Comment