1

1

Friday 2 January 2015

రైతులు చ‌స్తే చావ‌నివ్వాల‌ట‌...


https://www.youtube.com/watch?v=6GyuMmntfS4

మ‌హారాష్ట్ర‌లోని విద‌ర్భ ప్రాంతంలో మూడు రోజుల్లో 12 మందికి పైగా రైతులు చ‌నిపోయితే.. అధికార బీజేపీ ఎంపీ ఏమ‌న్నాడో తెలుసా...!! చ‌స్తే చావ‌నివ్వండి...
ఈ ముచ్చ‌ట ఆయ‌న అన్నాడు కాబ‌ట్టి స‌రిపోయింది... కేసీఆర్ అని ఉంటేనా... జాతీయ అంశం, అంత‌ర్జాతీయ అంశంగా మారి జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం, సుప్రీంకోర్టులు ప్ర‌భుత్వానికి నోటీసులు పంపించేవి.. చివ‌ర‌కు ఐక్య రాజ్య స‌మితిలో కేసీఆర్ కామెంట్ల‌ను ఖండిస్తూ తీర్మానం, ఆ వెంట‌నే ఒబామా నుంచి ఖండ‌న మండ‌న‌లూ వ‌చ్చేవేమో...!!!

No comments:

Post a Comment