1

1

Friday 2 January 2015

వ‌చ్చే ఏడాది భార‌త ర‌త్న ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నాను..!!


వివాద ర‌హితుడు, ప‌రిపాల‌న ద‌క్షుడైన అట‌ల్ బిహారీ వాజ్‌పేయికి, బెనార‌స్ విశ్వ‌విద్యాల‌య వ్య‌వ‌స్థాప‌కుడు మద‌న్ మోహ‌న్ మాల‌వీయ‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌ణీయం.. విప‌క్షాల ప్ర‌శంస‌లు అందుకున్న రాజ‌కీయ దురంద‌రుడు వాజ్‌పేయి.. 
NOTE: వాజ్‌పేయి త‌న గురువుగా అభివ‌ర్ణించిన దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు వ‌చ్చే ఏడాది భార‌త ర‌త్న ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నాను..!!

No comments:

Post a Comment