1

1

Thursday 29 January 2015

కేసీఆర్ నిజాం ఆన‌వాళ్ల‌ను తొల‌గిస్తుంటే వ‌ద్దంటారా?



మెట్రో మార్గంలో చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉందని అలైన్‌మెంట్ మార్చ‌డానికి నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప‌న్నారు...
మెట్రో మార్గాన్ని మార్చొద్ద‌ని డిమాండ్లు చేశారు.. చ‌రిత్ర‌క సంప‌ద‌కు ఏమైనా ప‌ర్వాలేద‌న్న‌ట్లు మాట్లాడారు..
నిజాం పాల‌న‌లో సంక్షేమ‌మే లేద‌న్నారు..
ఇప్పుడేమో నిజాం పాల‌నా కాలంలో క్ష‌య విజృంభిస్తే అప్ప‌టి న‌వాబు త‌న కుమార్తె పేరుతో క‌ట్టించిన‌ ప్యాలెస్‌ను ఆసుప‌త్రిగా ఇచ్చార‌ని, 120 ఎక‌రాలు దానం ఇచ్చార‌ని వార్త‌లు రాస్తున్నారు..
కేసీఆర్ నిజాంను పొగిడిన‌ప్పుడు, అప్ప‌టి పాల‌న‌లో మంచి జ‌రిగింద‌న్న‌ప్పుడు ర‌జాకార్ల అకృత్యాల‌ను గుర్తుచేస్తారు..
నిజాం కాలంలోని ఆసుప‌త్రిని తొల‌గించాల‌నుకున్న‌ప్పుడు అది చ‌రిత్రాత్మ‌క సంప‌ద‌.. దాన్ని క్ష‌య వ్యాధి ప్ర‌బ‌లిన‌ప్పుడు అప్ప‌టి న‌వాబు ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం ఇచ్చార‌ని చెబుతారు...!!
ఎందుకీ వైవిధ్యం..?

No comments:

Post a Comment