1

1

Monday 3 November 2014

వెంట‌నే ఆ లైన్ ప‌నులేవో మొద‌లు పెడితే బాగుంటుంది...

ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి లైన్ మార్గం వేస్తే మావోయిస్టుల స‌మ‌స్య అని అప్ప‌ట్లో అన్నారు..
ఇప్పుడు మావోయిస్టులే క‌రెంట్ స‌మ‌స్య‌ల‌పై బంద్ పిలుపునిస్తున్నారు...
అంటే లైన్ వేసినా వారికి అభ్యంత‌రం లేద‌న్న సంకేతం ఇస్తున్న‌ట్టే...

అయినా సెల్ ట‌వ‌ర్లు పేల్చారంటే దానికో అర్థం ఉంటుంది... క‌రెంట్ స్తంభాల‌ను మావోయిస్టులు పేల్చిన ఘ‌ట‌న‌ల‌ను నేనెప్పుడూ విన‌లేదు..
వెంట‌నే ఆ లైన్ ప‌నులేవో మొద‌లు పెడితే బాగుంటుంది...

No comments:

Post a Comment