1

1

Friday 7 November 2014

వాళ్ల‌ది త‌ప్పు అయితే.. వీరిది ఒప్పా..?

మొన్న కాశ్మీర్ లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు  సై న్యం సాయం చేసింది... గ‌తంలో అక్క‌డి ప్ర‌జ‌లు సైన్యం రాళ్లు వేశార‌ని.. ఇప్పుడు ఆ సైన్య‌మే వారి ప్రాణాల‌ను కాపాడుతోంద‌ని ఫేసుబుక్‌లో చాలా మంది పోస్టులు పెట్టారు...

------------------------------------
స‌మైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో తాము దేశం నుంచే విడిపోతామని, ఈ దేశంతో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్లు మాట్లాడిన‌ ఆంధ్రా నాయకులు మ‌రి మొన్న హుదూద్ తుపాన్ వ‌చ్చిన స‌మ‌యంలో సాయం చేయమ‌ని అదే కేంద్రాన్ని, తెలంగాణ‌ను, ఇత‌ర రాష్ట్రాల‌ను అర్థించారు క‌దా...   ఎందుకిలా?

No comments:

Post a Comment